గోవు ను కాపాడుకోవటం ద్వారా సంస్కృతిని కాపాడుకోవాలన్న సందేశంతో సాగుతున్న "విశ్వమంగళ గోగ్రామ యాత్ర" ది:18-11-2009 న వినుకొండ నియోజకవర్గం లో ప్రవేశించింది.స్థానిక కన్యక పరమేశ్వరి అలయం నుంచి సాగిన రథ యాత్ర మెయిన్ బజార్, రైల్వేస్టేషన్,ఫాన్సీసెంటర్ మీదగ సాగింది.తరువాత బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామంలో పర్యటించి గోసంరక్షణ ఆవశ్యకతను వివరించటం జరిగింది.ఈ కార్యక్రమంలో చలవాది.రాధాకృష్ణ,జయవరపు.పృథ్వీనాథ్ పాల్గొన్నారు.
No comments:
Post a Comment