ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

10.18.2011

గత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ

http://www.dailymail.co.uk/news/article-2049647/BBC-documentary-exposes-50-year-scandal-baby-trafficking-Catholic-church-Spain.html

గత యాబై సంవత్సరాలలో మూడు లక్షల మంది పసికందులను అపహరించిందట ఈ మతసంస్థ.
ఎంతఘోరం ? చదావండి పై లింకులో

10.12.2011

ప్రమాదంలో మహారాష్ట్ర డ్రైవర్ మృతి





వినుకొండ నియోజక వర్గంలోని నుజండ్ల మండలం కొత్తపాలెం నుండి మహారాష్ట్ర లోని బలహార్శా కు యూకలిప్టస్ కట్టెల లోడు తో వెళుతున్న లారి ప్రమాదానికి గురైనది .11 kw లైన్ విద్యుత్ తీగలు తగలటంతో లారి డ్రైవర్ రజిత్[౨౫] మరణించాడు . వినుకొండ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

ప్రమాదంలో మహారాష్ట్ర డ్రైవర్ మృతి