ఇది కండబలం,గుండెబలం దండిగావున్న వినుకొండ జనం చేస్తున్న జన జర్నలిజం

4.15.2011

హనుమత్ రక్షాయాగం ప్రారంభం . అందరికీ ఆహ్వానం

వినుకొండ నియోజకవర్గం నూజండ్ల మండలం రవ్వవరం లో గల ప్రముఖ ఆథ్యాత్మికకేంద్రం "శ్రీవేంకటేశ్వర జగన్మాత పీఠం" హనుమత్ రక్షాయాగం ఈనెల ౧౬ శనివారం నుంచి మొదలవుతున్నది . జీవితంలో తామెదుర్కుంటున్న సమస్యలను తామే భగవత్ కృపతో పరిష్కరించుకోవటం కోసం వ్యక్తులను ఈఆథ్యాత్మిక ప్రయోగం లోపాల్గొనేందుకు ఆహ్వానిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మహర్షులిచ్చిన అపారమైన మన ఆథ్యాత్మిక సంపదను మనం సవ్యమైన రీతిలో ఉపయోగించుకుని మనవ్యక్తిగత క్షేమము,లోకశ్రేయస్సు సాధించవచ్చని వివరించారు .
ప్రతివారూ తమగోత్రనామాలను యాగకేంద్రానికి పంపి సూచించిన నియమానుసారం సాధనచేసుకోవాలని వారు తెలిపారు . వివరాలకు ఇక్కడ చూడండి

http://durgeswara.blogspot.com/2011/04/blog-post_10.html