ప్రభుత్వం రోజుకో జి.వో మరియు సవరనలతో ఉపాధ్యాయుల రేషనలైజేషన్ ప్రక్రియ ను గందరగోళంగా తయారుచేసింది. ప్రస్తుతం ప్రాధమిక పాఠశాలలలో ఎన్రోల్మెంట్ ఆధారంగ సర్దుబాటు జి.వో ఒకింత గందరగోలంగ తయారయిందని ఉపాధ్యాయ వర్గాలు ఆందోలనకు గురీగుతున్నారు. ప్రభుత్వము ఇప్పటికైనా కళ్ళు తెరచి ప్రక్రియను అర్ధవంతముగా జరపాలని దానికి తగిన జివోలను వెంటనే విడుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుచున్నాయి
No comments:
Post a Comment