వినుకొండ సేవాసమితి ఆధ్వర్యంలో వినుకొండ సమితి లో గల వినుకొండ ,బొల్లాపల్లి, ఈపూరు,శావల్యాపురం మరియు నూజెండ్ల మండలాలను పూరెస్ట్ ఆఫ్ పూర్ మండలాలుగా గుర్తించాలని ప్రభుత్వానికి మెమోరాండం సమర్పించడానికి సంతకాల సేకరన జరిపింది . ఈ కార్యక్రామానికి ఐదు మండలాలనుంచి రైతులు విరివిగా పాల్గొన్నారు.సంతకాల సేకరన పూర్తి అయిన తరువాత ప్రభుత్యానికి మెమోరాండం సమర్పించనున్నట్లు సేవాసమితి వారు వివరించారు.కార్యక్రమానికి పురప్రముఖులు అందరు హాజరు అయినారు.
No comments:
Post a Comment