వినుకొండ కుమ్మరి బజారు లో పునర్నిర్మితమైన రామాలయంలో త్రయాహ్నికంగా ప్రతిష్ఠా కార్యక్రమాలు మొదలయ్యాయి . ఈనెల 16 నుండి మొదలైన కార్యక్రమాలు 18 తో ముగుస్తాయి. భద్రాచలం లోని మూర్తులను పోలిన విగ్రహాలను ప్రతిష్ఠకు సిద్ద పరిచారు. చివరి రోజున భారీగా అన్నదానం నకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
No comments:
Post a Comment